- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘హాథ్రస్ ఘటనపై ప్రధాని స్పందించాలి’
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రస్ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధితురాలి కుటుంబ సభ్యులను యోగి ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆరోపించారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ స్పందించాలని, బాధితులకు న్యాయం చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రస్ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధితురాలి కుటుంబ సభ్యులను యోగి ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆరోపించారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ స్పందించాలని, బాధితులకు న్యాయం చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Next Story






