- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: యూకే పీఎం బోరిస్ జాన్సన్ ఆహ్వానం మేరకు మనదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 12వ, 13వ తేదీల్లో జీ7 సదస్సులో పాల్గొనబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. 7 దేశాల అగ్రనేతలతో ఈ నెల 12న యూకేలో జీ7 సదస్సు మొదలుకాబోతున్నది. దీనికి భారత్ సహా ఆస్ట్రేలియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, దక్షిణాఫ్రికాలను అతిథి దేశాలుగా యూకే ఆహ్వానించింది. కరోనానంతరం ఆర్థిక, వాణిజ్య, పర్యావరణ మార్పు నియంత్రణ, పరస్పర సహకారాలు ప్రధానాంశాలుగా ఈ సదస్సు జరగనుంది. 2019లోనూ ఫ్రెంచ్ ప్రెసిడెన్సీ ఆహ్వానం మేరకు భారత ప్రధాని జీ7 సదస్సులో పాల్గొన్న సంగతి తెలిసిందే.
Next Story