- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO)లో భారత్ పాత్ర చారిత్రాత్మకం అని ప్రధాని మోడీ అన్నారు. ఈ సంవత్సరం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కు నోబెల్ శాంతి బహుమతి దక్కడం గొప్ప విషయమని పీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆహార ఉత్పత్తి, సరఫరాలో ఇండియా పాత్ర, భాగస్వామ్యం చారిత్రాత్మకమైందని ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా వ్యాఖ్యానించారు.
ప్రపంచ వ్యాప్తంగా పోషకాహార లోపాన్ని నిర్మూలించడానికి కృషి చేస్తున్న వారికి మోడీ అభినందనలు తెలిపారు. పోషకాహార సమస్యను అధిగమించేందుకు భారత్ 17 రకాల కొత్త వంగడాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Next Story