- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న వేళ సీబీఎస్ఈ ఇంటర్ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పటికీ పలుమార్లు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడంతో పరీక్షల నిర్వహణ సాధ్యపడలేదు.
ఈ నేపథ్యంలోనే సీబీఎస్ఈ ఇంటర్ 12వ తరగతి పరీక్షల నిర్వహణపై ఈ రోజు సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఇందులో పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Next Story