CBSC ఇంటర్ పరీక్షలపై ప్రధాని కీలక సమావేశం..

by  |
CBSC ఇంటర్ పరీక్షలపై ప్రధాని కీలక సమావేశం..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న వేళ సీబీఎస్ఈ ఇంటర్ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పటికీ పలుమార్లు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడంతో పరీక్షల నిర్వహణ సాధ్యపడలేదు.

ఈ నేపథ్యంలోనే సీబీఎస్‌ఈ ఇంటర్ 12వ తరగతి పరీక్షల నిర్వహణపై ఈ రోజు సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఇందులో పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed