ఎస్పీకి ప్లాస్మా చికిత్స.. హెల్త్ మినిస్టర్ పరామర్శ

by  |
ఎస్పీకి ప్లాస్మా చికిత్స.. హెల్త్ మినిస్టర్ పరామర్శ
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ప్లాస్మా చికిత్స చేస్తున్నారు. వెంటిలేటర్ పై ఉంచి ప్లాస్మా చికిత్స అందిస్తున్నారు. మరో రెండు రోజులపాటు బాలును వెంటిలేటర్ పైనే ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ బాలును తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి పరామర్శించారు. బాలు వైద్యానికయ్యే ఖర్చు మొత్తాన్ని భరిస్తామని ప్రభుత్వం ఆయన ప్రకటించినట్లు సమాచారం.

Next Story

Most Viewed