- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ప్లాస్మా చికిత్స చేస్తున్నారు. వెంటిలేటర్ పై ఉంచి ప్లాస్మా చికిత్స అందిస్తున్నారు. మరో రెండు రోజులపాటు బాలును వెంటిలేటర్ పైనే ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ బాలును తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి పరామర్శించారు. బాలు వైద్యానికయ్యే ఖర్చు మొత్తాన్ని భరిస్తామని ప్రభుత్వం ఆయన ప్రకటించినట్లు సమాచారం.
Next Story