- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆకాశంలో అద్భుతం..397ఏళ్ల తర్వాత ఆవిష్కృతం!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్ : ఈనెల 21వ తేదీన ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 397 సంవత్సరాల తర్వాత గురుడు, శని గ్రహాలు భూమికి అతి సమీపంగా రాబోతున్నట్లు వెల్లడించారు. ఈనెల 21న సాయంత్రం 5.21 గంటల నుంచి రాత్రి 7.12 నిమిషాల వరకు రెండు గ్రహాలు భూమికి దగ్గరగా రావడం చూడొచ్చని వివరించారు. కేవలం 0.1 డిగ్రీల దూరంలో గురుడు, శనిగ్రహాలు కనిపిస్తాయన్నారు. గతంలో 1623 సెంచరీలో ఈ అద్భుతం ఆవిష్కృతమైందని.. మళ్లీ ఇప్పుడు […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : ఈనెల 21వ తేదీన ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 397 సంవత్సరాల తర్వాత గురుడు, శని గ్రహాలు భూమికి అతి సమీపంగా రాబోతున్నట్లు వెల్లడించారు. ఈనెల 21న సాయంత్రం 5.21 గంటల నుంచి రాత్రి 7.12 నిమిషాల వరకు రెండు గ్రహాలు భూమికి దగ్గరగా రావడం చూడొచ్చని వివరించారు.
కేవలం 0.1 డిగ్రీల దూరంలో గురుడు, శనిగ్రహాలు కనిపిస్తాయన్నారు. గతంలో 1623 సెంచరీలో ఈ అద్భుతం ఆవిష్కృతమైందని.. మళ్లీ ఇప్పుడు 2020లో కాబోతుందని సైంటిస్టులు తెలిపారు.
Next Story






