- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఈనెల 21వ తేదీన ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 397 సంవత్సరాల తర్వాత గురుడు, శని గ్రహాలు భూమికి అతి సమీపంగా రాబోతున్నట్లు వెల్లడించారు. ఈనెల 21న సాయంత్రం 5.21 గంటల నుంచి రాత్రి 7.12 నిమిషాల వరకు రెండు గ్రహాలు భూమికి దగ్గరగా రావడం చూడొచ్చని వివరించారు.
కేవలం 0.1 డిగ్రీల దూరంలో గురుడు, శనిగ్రహాలు కనిపిస్తాయన్నారు. గతంలో 1623 సెంచరీలో ఈ అద్భుతం ఆవిష్కృతమైందని.. మళ్లీ ఇప్పుడు 2020లో కాబోతుందని సైంటిస్టులు తెలిపారు.
Next Story