- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
విమానం కూలిపోతే శకలాలు దొరుకుతాయి కానీ మూడు ముక్కలెలా అయింది? అన్న అనుమానం వచ్చిందా? అవును టర్కీ లోని ఇస్తాంబుల్లో ఈ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఇస్తాంబుల్లోని సబీహ విమానాశ్రయంలో పెగాగస్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం 177 మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ల్యాండ్ అయింది. ఈ క్రమంలో అదుపుతప్పిన విమానం రన్వేను దాటి దగ్గర్లో ఉన్న రోడ్డు మీదకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో విమానం మూడు ముక్కలుగా విరిగిపోయింది. ఈ సమయంలో విమానంలోని 177 మంది ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. కొంత మందికి కుదుపుల కారణంగా స్వల్ప గాయాలయ్యాయని టర్కీ రవాణాశాఖ మంత్రి మెహ్మత్ తెలిపారు. విమానాన్ని తరలించే వరకు విమానాశ్రయంలో విమానాల రాకపోకలను నిలిపేశారు.
Next Story