- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పొల్లాల్లో విమానం దిగడంతో రైతులు బిత్తరపోయిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని ఎరడికేర గ్రామ సమీపంలోని వ్యవసాయక్షేత్రంలో అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్ అయింది. మైసూరు నుంచి బళ్లారి జిందాల్ ఫ్యాక్టరీకి వెళ్తుండగా మార్గం మధ్యంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనిని గుర్తించిన పైలట్ విమానాన్ని సురక్షితంగా పొలంలో ల్యాండ్ చేశారు. విమానం ల్యాండ్ అయిన సమయంలో విమానంలో పైలట్తో పాటు ఒక వ్యక్తి ఉన్నారు.
Next Story