- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభంపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. గాంధీ ఇంటిపేరు కారణంగా కాంగ్రెస్ను విమర్శించేవారు .. ‘‘సింధియా కాంగ్రెస్ పార్టీ వీడటాన్ని ఆ పార్టీకి తీవ్ర నష్టమని ఎలా భావిస్తారు? అసలు సింధియా కూడా తన ఇంటి పేరుతోనే మాస్ లీడర్గా ఎదిగారు’ అంటూ పీకే ట్వీట్ చేశారు. కాగా, జ్యోతిరాదిత్య సింధియా బుధవారం బీజేపీలో చేరారు. ఆయనతో పాటు మరో 22 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. దీంతో ఎంపీలోని కమల్నాథ్ సర్కార్ తీవ్ర సంక్షోభంలో పడింది.
tag; mp political turmoil, pk comment, Jyotiraditya Scindia
Next Story