- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్:
మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అంత్య క్రియల్లో జేబు దొంగలు తమ చేతి వాటం చూపించారు. అంత్యక్రియలకు హాజరైన దొంగలు.. అదును చూసి ప్రజా ప్రతినిధుల జేబులను కొట్టేశారు. కాగా వారిలో ఒక దొంగను పోలీసులు పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి రూ. 3వేలను పోలీసులు రికవరీ చేశారు.
Next Story