- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో ప్రజలు కరోనాతో అల్లాడుతుంటే చమురు కంపెనీలు రోజురోజుకు పెట్రోల్ ధరలను పెంచుతున్నాయి. వరుసగా నేడు 21వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 25 పైసలు, డీజిల్ పై 21 పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 80.38, లీటర్ డీజిల్ ధర 80.40 కు చేరుకుంది. దీంతో 21 రోజుల్లో డీజిల్ పై మొత్తం 10.27 రూపాయలు, పెట్రోల్ పై 9.18 రూపాయలు పెరిగాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Next Story