- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఇంధనం చార్జీల పెంపు సామాన్యుడి నడ్డి విరుస్తోంది. నెలరోజుల వ్యవధిలో రూ.7 మేర పెరగడంతో మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంధన చార్జీల పెంపు సెంచరీ దిశగా దూసుకుపోతుండటంతో సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా సోమవారం పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా ఏడోరోజూ లీడర్ పెట్రోల్ రూ.26, డీజిల్పై 29 పైసలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.92.53 ఉండగా, డీజిల్ ధర రూ.86.55కు చేరుకుంది.
Next Story