- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. శుక్రవారం పెట్రోల్, డీజిల్పై మరోసారి ధరలను పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్పై 35 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.106.89కు చేరుకోగా.. డీజిల్ ధర రూ.95.63కు పెరిగింది.
ఇక హైదరాబాద్లో పెట్రోల్పై 36 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.111.14కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర 38 పైసలు పెరిగి లీటర్డీజిల్ ధర రూ.104.28కి చేరింది.
Next Story