మళ్లీ పెరిగిన చమురు ధరలు

by  |
మళ్లీ పెరిగిన చమురు ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా చమురు ధరలు మరోసారి పెరిగాయి. ఇప్పటికే నెలలో ఐదుసార్లు పెరిగిన చమురు ధరలు బుధవారం మళ్లీ పెరిగింది. మంగళవారం పెట్రోల్, డీజిల్‌పై 35 పైసలు పెరగగా.. తాజాగా నేడు లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 27 పైసల చొప్పున పెరిగింది. తాజాగా పెరిగిన ధరల ప్రకారం.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ దర రూ.89.77, డీజిల్ రూ.83.46 ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 86.30, డీజిల్ రూ.76.48 ఉండగా.. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.86, డీజిల్ రూ.83.30 కొనసాగుతోంది.


Next Story

Most Viewed