- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : వరుసగా రెండో రోజూ దేశంలో చమురు ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పై 25 పైసలను పెంచుతూ తాజాగా మరోసారి కేంద్రం నిర్ణయం తీసుకుంది. రెండ్రోజుల్లో పెట్రోల్, డీజిల్పై 50 పైసలు పెరగడంతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ పుణ్యమా అని ఇన్నిరోజులు పనిలేక ఇబ్బందులు ఎదుర్కొన్న జనాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ సయమంలో చమురు ధరలు మరోసారి పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం లేకపోలేదు.
Next Story