- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలతో లేఖను విడుదల చేసిన వైఎస్ జగన్ను సీఎం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. సీఎం జగన్పై సుమారు 30క్రిమినల్ కేసులున్నాయని ఆరోపిస్తూ న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్కుమార్ యాదవ్లు పిటిషన్ వేశారు. మరోవైపు ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ కూడా సీఎం జగన్పై మండిపడుతోంది. సీజేఐకి సీఎం జగన్ లేఖ రాయడాన్ని తప్పుబట్టింది. న్యాయవ్యవస్థను కించపరిచేలా జగన్ లేఖ రాయడాన్ని ఖండిస్తున్నామని బార్ అసోసియేషన్ తెలిపింది.
Next Story