- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్నందున NEET, JEE పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా బీజేపీయేతర ప్రభుత్వాలకు చెందిన ఆరుగురు మంత్రులు ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరీక్షల నిర్వహణపై ఇచ్చిన తీర్పును పున సమీక్షించి పరీక్షలను వాయిదా వేయాలని వారు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.
కాగా, షెడ్యూల్ ప్రకారమే JEE, NEET పరీక్షలు నిర్వహిస్తామని, కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను పెంపుతో పాటు కొవిడ్ జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహిస్తామని కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే.
Next Story