- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: గతవారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరద సహాయక చర్యలపై ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయవాది ప్రభాకర్ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు.. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని .. అన్ని ప్రాంతాలను ఇప్పటికే అప్రమత్తం చేసిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో హైకోర్టు జోక్యం అవసరం లేదని సీజే స్పష్టం చేశారు. ఏదో ఊహించి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయలేం కదా అని పిటిషనర్ను ప్రశ్నించింది.
Next Story