- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : సెల్ఫీ మోజు ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. గూడ్స్ ట్రైయిన్ మీదకు ఎక్కి సెల్ఫీ తీసుకోవాలని భావించిన యువకుడికి ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలాయి. ఈ ఘటన ఏపీలోని కృష్ణాజిల్లాలో గురువారం వెలుగుచూసింది. విద్యుత్ షాక్తో కిందపడిపోయిన బాధితుడిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.కాగా, ఈ ప్రమాదానికి సంభవించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story