ప్రాణం మీదకు తెచ్చిన ‘సెల్ఫీ’

by  |
ప్రాణం మీదకు తెచ్చిన ‘సెల్ఫీ’
X

దిశ, వెబ్‌డెస్క్ : సెల్ఫీ మోజు ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. గూడ్స్ ట్రైయిన్ మీదకు ఎక్కి సెల్ఫీ తీసుకోవాలని భావించిన యువకుడికి ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలాయి. ఈ ఘటన ఏపీలోని కృష్ణాజిల్లాలో గురువారం వెలుగుచూసింది. విద్యుత్ షాక్‌తో కిందపడిపోయిన బాధితుడిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.కాగా, ఈ ప్రమాదానికి సంభవించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed