- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్నగర్: లారీ బోల్తా పడటంతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం విత్తనాల లోడుతో వనపర్తి వస్తున్న లారీ అదుపు తప్ప మరికల్ సమీపంలో బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన రాజవర్ధన్ గౌడ్గా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story