- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : దేశంలో కొవిడ్ విజృంభణ కొనసాగుతుంటే మరొవైపు ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న కొందరు ముఠా సభ్యులు డబ్బులు మాయం చేశాడనే కారణంతో ఓ వ్కక్తిని కిడ్నాప్ చేయడంతో పాటు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. బెట్టింగ్ పెట్టిన డబ్బులను నిర్వాహకుడు శ్రీనుకు ఇవ్వకండా నాగూరు వలి అనే వ్యక్తి దాచుకున్నాడు. అనంతరం పోలీసులు తనపై దాడి చేసి తీసుకెళ్లారని అబద్ధం చెప్పాడు. అది గుర్తించిన శ్రీను అతని గ్యాంగ్ నగూరు వలిని తొలుత కిడ్నాప్ చేసి ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి చితకబాదారు. ఆ తర్వాత బాధితుడి ఫిర్యాదు మేరకు శ్రీను గ్యాంగ్ మెంబర్స్ సూర్యతేజ, సాయిని పోలీసులు అదుపులోకి తీసుకునన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.