- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్నగర్: ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన పుల్లూరు గ్రామ శివారులో చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకున్నాడు. రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు ఉరివేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, సంఘటన స్థలంలోనే స్విఫ్ట్ కారును పోలీసులు గుర్తించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Tags: person, died, suspicion, mahabubnagar, jogulamba gadwal
Next Story