బైక్‌, కారు ఢీ..ఒకరు మృతి

by  |

దిశ, వరంగల్
కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఒకరి ప్రాణాలు తీసింది. గురువారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం క్రాస్ వద్ద అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బైక్‌ను ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed