- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ప్రముఖ ప్రజాగాయకుడు,కళాకారుడు పైలం సంతోష్(43) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆదివారం ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. పైలం సంతోష్ నల్గొండ జిల్లా దుగునెల్లి మండలం కట్టంగూర్ స్వగ్రామానికి చెందిన వాడు.
ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ సంతోష్కు ఘనంగా నివాళ్లు అర్పించారు.
Next Story