- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: సూర్యాపేటలోని విద్యానగర్ కు ప్రజలు భారీగా చేరుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో కల్నల్ సంతోష్ బాబు ఇంటి చేరుకుని ఆయన పార్థివదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. ఈ సమయంలో కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీరుడు సంతోష్ బాబు మరణం వృథా కాదంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అదేవిధంగా చైనాకు కేంద్ర ప్రభుత్వం సరైనా బుద్ధి చెప్పాలని మండిపడుతున్నారు. కాగా, కాసేపట్లో ఆర్మీ ప్రత్యేక వాహనంలో సంతోష్ బాబు అంతిమయాత్ర చేపట్టనున్నారు.
Next Story