- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, హైదరాబాద్: జూన్ నెలకు సంబంధించి పెన్షన్ లలో కోతలు లేకుండా ఇవ్వాలని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఎస్ జీఆర్ఈఏ) రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కోరింది. ఈ మేరకు గురువారం అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ విశ్వేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జీ దామోదర్ రెడ్డిలు సీఎస్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్ లో కోతలు విధిస్తుండడంతో వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు వారు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ 2ను పరిగణలోకి తీసుకోకుండా జూన్ నెలకు సంబంధించి పూర్తి వేతనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Next Story