- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్ టీ20 టోర్నీని ఈ ఏడాది నిర్వహించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సుముఖంగా లేనట్లు సమాచారం. పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మణి ఈ మేరకు పీఎస్ఎల్ ఫ్రాంచైజీ యాజమాన్యాలకు ఆయన తెలియజేశారు. గురువారం ఫ్రాంచైజీ యాజమాన్యాలతో జరిగిన ఆన్లైన్ సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు పీసీబీ అధికారి ఒకరు చెప్పారు. ఆసియా కప్లో పాల్గొనే జట్లకు వేరే మ్యాచ్లు ఉండటంతో దానికి 2023కి వాయిదా వేసే అవకాశం ఉందని.. కాబట్టి జూన్-జులై సమయంలో వాయిదా పడిన పీఎస్ఎల్ నిర్వహించేందుకు పీసీబీ కసరత్తు చేస్తున్నట్లు మణి తెలిపారు. కాగా, ఏప్రిల్ లోనే పీఎస్ఎల్ నిర్వహించాలని ఇద్దరు యజమానులు కోరగా.. ఆ సమయంలో పాకిస్తాన్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తున్నందున సాధ్యపడదని ఎహ్సాన్ మణి తెలిపారు.
Next Story