- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: చిత్ర పరిశ్రమలో దారుణం చోటుచేసుకొంది. బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ పై కొందరు గుర్తుతెలియని దుండగులు యాసిడ్ దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ లో తెలుపుతూ ఒక వీడియోను విడుదల చేసింది. “ముంబైలో ఓ షాపుకు వెళ్లి మందులు కొనుగోలు చేసి వస్తున్నా సమయంలో నాపై దాడి జరిగింది. కారులో కూర్చుంటున్న సమయంలో ఓ రాడ్డుతో కొందరు నన్ను విచక్షణ రహితంగా కొట్టారు. అప్పుడే నేను వారి చేతిలో ఓ బాటిల్ ని చూశాను. బహుశా అదే యాసిడ్ అయ్యి ఉంటుంది అనుకొంటున్నాను. వారు దాన్ని నా మీద పోయడానికి ప్రయత్నించగా నేను తప్పించుకొన్నాను. ఆ సమయంలోనే నా ఎడమచేతికి స్వల్పంగా గాయమైనట్లు తెలుపుతూ.. కట్టుతో ఉన్న చేతిని చూపించింది. అయితే ఈ దాడికి కారణం దర్శకుడు అనురాగ్ కశ్యప్పై లైంగిక వేధింపులు చేయడమే అని అనుమానులు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.