- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: జనసేన అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో మంగళవారం రాత్రి బ్యానర్లు కడుతూ, ముగ్గురు అభిమానులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. జన సైనికుల మరణం మాటలకు అందని విషాదం అని అన్నారు. విద్యుత్ షాక్తో మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. అంతేగాకుండా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. భాదిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Next Story