- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ‘మద్యం ద్వారా ప్రభుత్వం బాగానే ఆర్జిస్తోంది. ఆ సొమ్ముతో తుపానుకు నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలి’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. లేకుంటే సోమవారం నుంచి నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు. శనివారం ఆయన నెల్లూరు జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కన్నీటి పర్యంతమవుతున్న రైతులకు భరోసానిచ్చారు. కావలిలో అక్రమ లేఅవుట్ల కారణంగా వరద నీరు పారుదల నిల్చిపోయి రైతుల పంటలను ముంచేసిందని తెలిపారు. రైతులను ప్రభుత్వం ఆదుకునేదాకా పోరాడతానని పవన్ వెల్లడించారు.
Next Story