- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. బెదిరింపులతోనే వైసీపీ ఎక్కువ స్థానాల్లో గెలిచిందని, ఓటేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరించారని ఆరోపించారు. రేషన్ కార్డులు, ఫించన్లు, విద్యా పథకాలు ఆపేస్తామని వైసీపీ బెదిరించిందని పవన్ విమర్శించారు.
వైసీపీ భరోసా ఇచ్చి ఓట్లు సాధించలేదని పవన్ వ్యాఖ్యానించారు. కడుపు మీద కొట్టి.. తిండి లాక్కుంటామని బెదిరించి ఓట్లు సాధించిందని పవన్ విమర్శించారు.
Next Story