- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీలో మంచి నాయకత్వం బలపడిందని అన్నారు. గ్రేటర్ ఎన్నికలను మాములు ఎన్నికల్లా కాకుండా విశ్వనగర ఎన్నికలుగా కమలం పార్టీ భావించిందని, అందుకే కేంద్ర నాయకత్వం వచ్చి ప్రచారం చేసిందని వెల్లడించారు. కాగా, బీజేపీ గెలుపులో జనసేన కార్యకర్తలు కీలక పాత్ర పోషించారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
Next Story