- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: మీరు చూస్తున్న ఫొటోల్లో కనిపిస్తున్న దృశ్యాలు నిజమే. ఇది ఎక్కడ జరిగిదంటే..? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. చికిత్స నిమిత్తం ఓ రోగి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. అయితే ఆ రోగికి సిటీ స్కాన్ తీయాల్సి వచ్చింది. దీంతో ఆ రోగిని కుటుంబ సభ్యులు స్ట్రైచర్ పై రోడ్డు గుండా ప్రవైట్ ల్యాబ్ కు తీసుకెళ్లారు. ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆరా తీయగా.. ల్యాబ్ లో పలు సమస్యల కారణంగా అరగంట సేపు వేచి ఉండాలని కోరామని, కానీ, వారు ఆ రోగిని ప్రైవేట్ ల్యాబ్ కు అలా తీసుకెళ్లారంటూ చెప్పుకొచ్చారు.
Next Story