- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 73 మున్సిపాలిటీలతో పాటు, మొత్తం 11 కార్పొరేషన్లను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. ఫ్యాన్ గాలికి సైకిల్ టైర్ పంక్చర్ అయ్యింది. గ్లాస్ గల్లంతైంది. కమలం వాడిపోయింది. వామపక్ష పార్టీలు తమ ఉనికినే కోల్పోయాయి. అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓటింగ్ నమోదయిందనే వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో విడుదల చేసింది.
పార్టీల పరంగా నమోదైన ఓట్ల శాతం :
వైసీపీ – 52.63 శాతం
టీడీపీ – 30.73 శాతం
జనసేన – 4.67 శాతం
బీజేపీ – 2.41 శాతం
స్వతంత్రులు – 5.73 శాతం
నోటా – 1.07 శాతం
Next Story