- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు గాంధీ కుటుంబానికే అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి సమయంలో సోనియా గాంధీకి పార్టీ సీనియర్లు లేఖ రాయడంపై ఆయన మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలకు సోనియా, రాహుల్ గాంధీలే బలమన్నారు.
కొంత మంది సీనియర్ నేతలు పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. సోనియా, రాహుల్ దయతో పార్టీలో ఎదిగిన సీనియర్ నేతలు ఇప్పుడు నాయకత్వాన్ని మార్చాలని లేఖ రాయడం సమర్థనీయం కాదన్నారు. కాగా, పార్టీ నాయకత్వ మార్పుపై నేతలు రాసిన లేఖపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీతో కుమ్మక్కయారని పార్టీ నేతలను ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
Next Story