కోవిడ్ పరీక్షలకు ఆ పార్టీ అడ్డంకులు..!

by  |
కోవిడ్ పరీక్షలకు ఆ పార్టీ అడ్డంకులు..!
X

దిశ వెబ్‎డెస్క్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ సీఎం కేప్టెన్ అమరీందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్‎లో ఆక్సీమీటర్లతో ప్రజల ఆక్సిజన్ స్థాయిలను కొలిచి కోవిడ్-19 నుంచి కోలుకునేలా ఆప్ కార్యకర్తలంతా శ్రమించాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన అమరీందర్ సింగ్.. కేజ్రీవాల్ పంజాబ్‌కు రావాల్సిన అవసరం లేదని.. ఆక్సీమీటర్ల అవసరం కూడా పంజాబ్ ప్రజలకు అవసరం లేదని అన్నారు. ప్రజలు వైద్య పరీక్షలకు ఆస్పత్రులకు రాకుండా ఆప్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని విమర్శించారు.

Next Story