ఉదయం 4 గం.ల నుంచి పార్లమెంటు సమావేశాలు!

by  |
ఉదయం 4 గం.ల నుంచి పార్లమెంటు సమావేశాలు!
X

దిశ, వెబ్ డెస్క్: వచ్చే నెలలో పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం తాజాగా నోటిఫికేషన్ ను జారీ చేసింది. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు సమావేశాలు జరగనున్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా ఉభయ సభలను ఒకేరోజు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి లోక్ సభ సమావేశాలు, సాయంత్రం 4 గంటల నుంచి రాజ్యసభ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. అదేవిధంగా సమయం తక్కువగా ఉన్నందున ప్రశ్నోత్తరాల సమయం ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Next Story

Most Viewed