- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: వచ్చే నెలలో పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం తాజాగా నోటిఫికేషన్ ను జారీ చేసింది. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు సమావేశాలు జరగనున్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా ఉభయ సభలను ఒకేరోజు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి లోక్ సభ సమావేశాలు, సాయంత్రం 4 గంటల నుంచి రాజ్యసభ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. అదేవిధంగా సమయం తక్కువగా ఉన్నందున ప్రశ్నోత్తరాల సమయం ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
Next Story