- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలోని శ్రీ పీఠంలో పరిపూర్ణానంద స్వామిని, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ… త్వరలో ఏపీ బీజేపీలో పరిపూర్ణానందకు ప్రత్యేక బాధ్యతలు ఇస్తామని స్పష్టం చేశారు.
అంతేగాకుండా అయోధ్యలో తలపెట్టిన రామమందిర నిర్మాణానికి ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. బుధవారం కుటుంబ సమేతంగా పూజలు చేయాలని సోము వీర్రాజు ప్రజలను కోరారు. అంతేగాకుండా సాయంత్రం ఇంటిఎదుట దీపాలు వెలిగించాలని సూచించారు.
Next Story