- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా ఒలింపిక్స్ బరిలోకి దిగిన భారత స్టార్ బాడ్మింటన్ ప్లేయర్, తెలుగుతేజం పీవీ సింధు దూసుకెళ్తోంది. తాజాగా.. క్వార్టర్ ఫైనల్లో జపాన్ ప్లేయర్ యమగూచిపై ఘన విజయం సాధించింది. సింధు గెలుపుపై ఆమె తల్లిదండ్రులు స్పందిస్తూ… ‘‘ఒలింపిక్స్లో సింధు బాగా ఆడుతోంది. టాప్ ప్లేయర్లకు మంచి పోటీ ఇస్తోంది. ఆట కోసం సింధు చాలా కష్టపడింది. సింధు విజయాన్ని కోరుకుంటున్న అందరికీ ధన్యవాదాలు.’’ అని సింధు తల్లిదండ్రులు మీడియా ఎదుట అభిప్రాయాన్ని వెల్లడించారు.
Next Story