- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని తల్లిదండ్రులు స్కూల్ గేటు ఎదుట మంగళవారం ఆందోళన చేశారు. ఫీజులు కడితేనే హాల్ టికెట్స్ ఇస్తామని యాజమాన్యం చెప్పడంతో తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. విద్యార్థులను పరీక్షలు రాయనీయకుండా మానసిక ఇబ్బందులకు గురిచేస్తోందని వాపోయారు. లాక్డౌన్లో స్కూల్ మూసి ఉన్నప్పటికీ ఫీజులు కట్టాలని వేధింపులకు గురిచేశారని గుర్తుచేశారు. అంతేగాకుండా.. దోపిడీకి పాల్పడుతోన్న జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను కోరారు.
Next Story