- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, వరంగల్: పరకాల నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి మాత్రం ఏదో పనిగట్టుకొని అనాలని కాకుండా.. యాదృచ్చికంగా అనేశారు. ఉద్దేశాన్నే బయటపెట్టేశారా? లేదా పొరపాటున అన్నారా? అనేది ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. విషయం ఏంటంటే.. గురువారం పరకాల నియోజకవర్గం కంఠాత్మకూరులో పర్యటించిన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీ కేంద్రంగా 140 రోజుల నుంచి రైతులు ఉద్యమం చేస్తున్నా.. ప్రధానమంత్రి మోదీ, కేసీఆర్లు పట్టించుకోని పుణ్యాత్ములంటూ వ్యాఖ్యనించడం గమనార్హం. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Next Story