- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంజాగుట్ట స్టీల్బ్రిడ్జి ప్రారంభమైంది
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: నగరంలో పంజాగుట్ట స్టీల్బ్రిడ్జి ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం ఈ బ్రిడ్జిని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రాంమోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నగరంలో పంజాగుట్ట స్టీల్బ్రిడ్జి ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం ఈ బ్రిడ్జిని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రాంమోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
Next Story






