- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం, కైలాపూర్ గ్రామంలో హరితహారం మొక్కలను మేపినందుకు గొర్రెల కాపరి సంగ రాజయ్యకు రూ.500 జరిమానా విధించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి సునీత మాట్లాడుతూ.. హరిత హారంలో నాటిన మొక్కలను ప్రతి ఒక్కరు సంరక్షించాలని తెలిపారు. గ్రామంలోని మొక్కలను గొర్రెలు తినడంతో యజమానికి 500 రూపాయలు జరిమానా విధించి రశీదు అందజేశారు.
Next Story