- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తమిళనాడు రాష్ట్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో మహిళా సర్పంచ్పై పంచాయతీ సెక్రటరీ సింధూజ కుల వివక్ష చూపించింది. భువనగిరి పంచాయతీ ప్రెసిడెంట్ రాజేశ్వరి దళితురాలనే కారణంతో అగ్రవర్ణాలు, అధికారులు ఆమెను కింద కూర్చోబెట్టారు.
ఈ విషయంపై సీఎం పళనిస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సెక్రటరీని సింధూజను తొలుత విధుల నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story