కుల వివక్ష.. పంచాయతీ సెక్రటరీ అరెస్టు

by  |
కుల వివక్ష.. పంచాయతీ సెక్రటరీ అరెస్టు
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాష్ట్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో మహిళా సర్పంచ్‌పై పంచాయతీ సెక్రటరీ సింధూజ కుల వివక్ష చూపించింది. భువనగిరి పంచాయతీ ప్రెసిడెంట్ రాజేశ్వరి దళితురాలనే కారణంతో అగ్రవర్ణాలు, అధికారులు ఆమెను కింద కూర్చోబెట్టారు.

ఈ విషయంపై సీఎం పళనిస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సెక్రటరీని సింధూజను తొలుత విధుల నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed