- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత పంచకర్ల రమేష్ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. యలమంచిలి, పెందుర్తి నుంచి గతంలో ఎమ్మెల్యేగా చేశారు. పార్టీ కండువాను కప్పి జగన్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Next Story