- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో మరో నేత కరోనా బారిన పడ్డారు. మాజీ మంత్రి, అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేత పల్లె రఘునాథరెడ్డికి కరోనా సోకింది. ఈ మేరకు సోమవారం ఆయన కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్గా తేలిందని పేర్కొన్నారు. చికిత్స కోసం హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి రాఘునాథ్ రెడ్డిని తరలిస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు.
Next Story