మరో టీడీపీ నేతకు కరోనా

by  |
మరో టీడీపీ నేతకు కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మరో నేత కరోనా బారిన పడ్డారు. మాజీ మంత్రి, అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేత పల్లె రఘునాథరెడ్డికి కరోనా సోకింది. ఈ మేరకు సోమవారం ఆయన కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలిందని పేర్కొన్నారు. చికిత్స కోసం హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి రాఘునాథ్ రెడ్డిని తరలిస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు.

Next Story

Most Viewed