- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సొంత మండలం వేలేరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసే ముందు తల్లి ఆశీర్వాదం తీసుకొని తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అయితే ఈ సందర్భంగా అతను వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గట్టు మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓటుహక్కును వినియోగించుకున్నాడు. ఖమ్మం శీలం సిద్దారెడ్డి(SSRJ) కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో ఆయన క్యూ లైన్ లో నిల్చుని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Next Story