- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లాలోని పలస సీఐ వేణుగోపాలరావు సస్పెన్షన్ కు గురయ్యారు. ఆయనను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఓ కేసు విషయమై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన జగన్ అనే యువకుడిని సీఐ వేణుగోపాలరావు బూటుతో తన్నాడు. ఈ విషయం తెలుసుకున్న డీజీపీ గౌతమ్ సవాంగ్ వాస్తవ పరిస్థితులేందో తెలుసుకున్నారు. అనంతరం ఆ సీఐని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Next Story