- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : పాకిస్థాన్కు చెందిన స్మగ్లర్ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), పంజాబ్ పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్లో దాయది దేశానికి చెందిన వ్యక్తి హతమయ్యాడు. ఈ ఆపరేషన్ పంజాబ్ అమృత్సర్లోని కక్కర్ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటన అనంతరం ఘటనా స్థలంలో 22 ప్యాకెట్ల హెరాయిన్తో పాటు.. 2 ఏకేఎం రైఫిల్స్, 4 రౌండ్ల మ్యాగజైన్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనలో దేశానికి చెందిన ఓ వ్యక్తిపైనా కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.
Next Story