- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకి కరోనా(కోవిద్-19) విస్తరిస్తుండడంతో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులను వారం రోజుల పాటు మూసేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో బలూచిస్థాన్లోని చమాన్ వద్ద ఉన్నసరిహద్దు సోమవారం నుంచి మూతపడనుంది. ఇప్పటికే పాక్లో నాలుగు పాజిటివ్ కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇరు దేశాల సమ్మతితోనే సరిహద్దును మూసివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ పేర్కొంది.
Next Story